ETV Bharat / city

'మేఘా'కే.. పోలవరం జలాశయ కీలక నిర్మాణ పనులు

పోలవరం ప్రాజెక్టు రివర్స్​ టెండరింగ్​లో పనులను మేఘా ఇంజినీరింగ్​ సంస్థ దక్కించుకుంది. రూ.4,358 కోట్లకు టెండర్ కోట్​ చేసి ఎల్​-1 గా నిలిచింది.

author img

By

Published : Sep 23, 2019, 6:48 PM IST

Updated : Sep 23, 2019, 7:59 PM IST

పోలవరం ప్రాజెక్టు
పోలవరం రివర్స్​ టెండరింగ్​లో మేఘాకు పగ్గాలు

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో హైదరాబాద్​కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎల్ 1 గా నిలిచింది. హెడ్ వర్క్స్ , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ , జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనుల టెండర్ ను దక్కించుకుంది. రూ.4,987.55 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువకు రూ.4,359.11 కోట్లను కోట్​ చేసింది. అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువ కోట్ చేసి పనులను సొంతం చేసుకుంది. టెండర్లకు సంబంధించి ఈ నెల 21 తేదీ వరకు బిడ్లను స్వీకరించామని... అయితే మేఘా ఇంజినీరింగ్​ సంస్థ మాత్రమే బిడ్​ దాఖలు చేసిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

పోలవరం రివర్స్​ టెండరింగ్​లో మేఘాకు పగ్గాలు

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో హైదరాబాద్​కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎల్ 1 గా నిలిచింది. హెడ్ వర్క్స్ , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ , జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనుల టెండర్ ను దక్కించుకుంది. రూ.4,987.55 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువకు రూ.4,359.11 కోట్లను కోట్​ చేసింది. అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువ కోట్ చేసి పనులను సొంతం చేసుకుంది. టెండర్లకు సంబంధించి ఈ నెల 21 తేదీ వరకు బిడ్లను స్వీకరించామని... అయితే మేఘా ఇంజినీరింగ్​ సంస్థ మాత్రమే బిడ్​ దాఖలు చేసిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్​కు నోటీసులు

sample description
Last Updated : Sep 23, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.