ETV Bharat / city

అమరావతి సాధనకు... రైతుల సమర నినాదం

author img

By

Published : Jan 6, 2020, 10:44 AM IST

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో... రాజధాని రైతులు 20 వ రోజు నిరసనకు దిగారు. అమరావతి సాధనకు.. సమరనినాదంతో ప్లకార్డులు చేతబట్టి... శాంతియుత ఆందోళనలు సాగిస్తున్నారు. మందడంలో టెంటు ఏర్పాటుకు పోలీసులు నిరాకరించడంతో... రోడ్డుపైనే నిరసన తెలుపుతున్నారు. మందడం నుంచి తుళ్లూరు వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు.

mandadam farmers protest for rajadhani
mandadam farmers protest for rajadhani
అమరావతి సాధనకు.. రైతుల సమరనినాదం

.

అమరావతి సాధనకు.. రైతుల సమరనినాదం

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.