ETV Bharat / city

కరోనా ప్రభావం.. సందడి లేని గోదారి తీరం..

author img

By

Published : May 1, 2020, 3:41 PM IST

కరోనా వ్యాప్తికి విధించిన లాక్​డౌన్​ ప్రభావం భద్రాచలం గోదావరి నదీ తీరంపై పడింది. నిత్యం సందడిగా కనిపించే గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది.

lock-down-effect-on-godavari-river-bank-in-bhadrachalam
lock-down-effect-on-godavari-river-bank-in-bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది. ఇక్కడి చిరు వ్యాపారుల దుకాణాలు మూతపడ్డాయి. పితృ కార్యాలతో పాటు ఇతర పూజలు చెయ్యించే వాళ్లు రాలేకపోతున్నారు. గోదావరి నీటిమట్టం 3.5 అడుగులకు పడిపోవడం వల్ల ఈ నదినే జీవనాధారం చేసుకున్న జాలర్లకు చేపల వేట సాగడం లేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది. ఇక్కడి చిరు వ్యాపారుల దుకాణాలు మూతపడ్డాయి. పితృ కార్యాలతో పాటు ఇతర పూజలు చెయ్యించే వాళ్లు రాలేకపోతున్నారు. గోదావరి నీటిమట్టం 3.5 అడుగులకు పడిపోవడం వల్ల ఈ నదినే జీవనాధారం చేసుకున్న జాలర్లకు చేపల వేట సాగడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.