ETV Bharat / city

రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు

author img

By

Published : May 4, 2021, 8:05 PM IST

రాష్ట్రంలో రేపట్నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ మేరకు మద్యం అమ్మకాలపై తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి.

liquor sales times change in AP
curfew imposed in andhrapradesh
liquor sales times change in AP
మద్యం అమ్మకాల వేళలు కుదింపు

రేపటి నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదిస్తూ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

liquor sales times change in AP
మద్యం అమ్మకాల వేళలు కుదింపు

రేపటి నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదిస్తూ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.