ETV Bharat / city

కరోనా వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయం మూసివేత - అనంతపురం జిల్లా తాజా వార్తలు

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సందర్శకులు ఎవరూ మే 15 వ తేదీ వరకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

lepakshi temple
lepakshi temple
author img

By

Published : Apr 16, 2021, 11:16 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సందర్శకులు ఎవరూ మే 15 వ తేదీ వరకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో వీరభద్ర స్వామికి అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సందర్శకులు ఎవరూ మే 15 వ తేదీ వరకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో వీరభద్ర స్వామికి అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.