ETV Bharat / city

ఐదు కోట్ల జనాభాకు మూడుంటే.. ఇరవై కోట్లకు 12 కావాలేమో!

author img

By

Published : Dec 18, 2019, 12:43 PM IST

Updated : Dec 18, 2019, 1:10 PM IST

ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకు 3 రాజధానులు అవసరమైతే.. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు 12 రాజధానులు కావాలా అంటూ ఎంపీ కేశినేని నాని ఎద్దేవా చేశారు.

kesineni nani on cm comments on capital
కేశినేని నాని

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకు 3 రాజధానులు అవసరమైతే.. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు 12 రాజధానులు కావాలా అంటూ ఎద్దేవా చేశారు. 'పిచ్చోడి చేతిలో రాయి.. జగన్ చేతిలో రాజధానికి' తేడా ఏం లేదని విమర్శించారు.

kesineni nani on cm comments on capital
కేశినేని నాని

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకు 3 రాజధానులు అవసరమైతే.. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు 12 రాజధానులు కావాలా అంటూ ఎద్దేవా చేశారు. 'పిచ్చోడి చేతిలో రాయి.. జగన్ చేతిలో రాజధానికి' తేడా ఏం లేదని విమర్శించారు.

kesineni nani on cm comments on capital
కేశినేని నాని

ఇవీ చదవండి..

'వికేంద్రీకరణ అంటే రాజధానిని విభజించడం కాదు'

Last Updated : Dec 18, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.