ETV Bharat / city

'జగనన్నా..ఇంత పిరికివాడివని అనుకోలేదు'

author img

By

Published : Jan 27, 2020, 9:37 PM IST

ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది..28 ఎమ్మెల్సీలను చూసి పారిపోవడానికి కాదంటూ ట్వీట్ చేశారు.

kesineni nani comments on cm jagan
kesineni nani comments on cm jagan


శాసన మండలి రద్దుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వైకాపా నిర్ణయాన్ని తప్పుబట్టారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది...28 మంది ఎమ్మెల్సీల దెబ్బకి భయపడి పారిపోవటానికి కాదని..దమ్ముతో పోరాడేందుకని చురకలంటించారు. ఇంత పిరికివాడివి అనుకోలేదంటూ తనదైన స్టైల్​లో సెటైర్ వేశారు కేశినేని.


శాసన మండలి రద్దుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వైకాపా నిర్ణయాన్ని తప్పుబట్టారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది...28 మంది ఎమ్మెల్సీల దెబ్బకి భయపడి పారిపోవటానికి కాదని..దమ్ముతో పోరాడేందుకని చురకలంటించారు. ఇంత పిరికివాడివి అనుకోలేదంటూ తనదైన స్టైల్​లో సెటైర్ వేశారు కేశినేని.

kesineni nani comments on cm jagan
కేశినేని నాని ట్వీట్


ఇదీ చదవండి : 'బిల్లులు సెలక్ట్​ కమిటీకి పంపినందుకే మండలి రద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.