ETV Bharat / city

"కోర్టు తీర్పుతో సంబరపడాలో.. సర్కారు తీరుతో ఏడవాలో.. తెలియని స్థితిలో రాజధాని రైతులు" - amaravathi famers on plots

హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని సంబరపడాలో.. సర్కారు తీరుతో ఏడవాలో తెలియక రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేటాయించిన ప్లాట్లను చూసుకుందామని వెళ్తే.. ఆ ప్రాతం అడవిని తలపిస్తోంది. ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు కానీ.. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఏం పాపం చేశామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

amaravathi farmers on plots
అమరావతి రైతుల దీనస్థితులు
author img

By

Published : Mar 28, 2022, 6:56 PM IST

ఆందోళనలో రాజధాని రైతులు

ఉన్న భూమిని రాజధానికి ఇచ్చేశారు. పరిహారంగా వచ్చిన ప్లాట్ ఎక్కడుందో తెలియదు. దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పదు. మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ సీఆర్​డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. రకరకాల వివాదాలున్నా.. వాటినీ పరిష్కరించడం లేదు. ఒకసారి ప్లాట్లు చూసుకుందామని వెళ్తే ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, రైతుల అభ్యంతరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.

ఇదీ చదవండి:
ఈనెల 31 లోగా సీఎం జగన్​కు సమన్లు అందించండి: నాంపల్లి కోర్టు

ఆందోళనలో రాజధాని రైతులు

ఉన్న భూమిని రాజధానికి ఇచ్చేశారు. పరిహారంగా వచ్చిన ప్లాట్ ఎక్కడుందో తెలియదు. దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పదు. మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ సీఆర్​డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. రకరకాల వివాదాలున్నా.. వాటినీ పరిష్కరించడం లేదు. ఒకసారి ప్లాట్లు చూసుకుందామని వెళ్తే ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, రైతుల అభ్యంతరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.

ఇదీ చదవండి:
ఈనెల 31 లోగా సీఎం జగన్​కు సమన్లు అందించండి: నాంపల్లి కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.