'వచ్చె నెల నుంచి 2 వేల 500 రూపాయల పింఛను వస్తుంది. ఎవరిస్తారనుకుంటున్నావ్ పింఛన్ జగన్.. తెలుసు కదా.. సీఎం గారూ.. నీకు మంజూరు చేశారు. నీ కోసం లెటర్ కూడా పంపించారు. మరిచిపోవద్దు ఆయనను. ఓటు ఎవరికేస్తావ్? జగన్కే వేయాలి.' ఈ మాటలు అన్నది ఏ ప్రజా ప్రతినిథో అనుకుంటే.. మీరు పొరబడినట్లే. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలివి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎంపీడీఓ చెప్పిన మాటలివి. ప్రభుత్వ అధికారిగా పని చేస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆయన తీరు.. వివాదాస్పదమవుతోంది.
ఇదీ చదవండి: