ETV Bharat / city

పూర్తిస్తాయి నీటి నిల్వతో పులకరించిన పులిచింతల

తొలిసారి పూర్తి సామర్థ్యం మేర నీటి నిల్వతో పులిచింతల జలాశయంలో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం జలాశయం వద్ద 175 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జలాశయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Sep 8, 2019, 8:02 PM IST

'పూర్తిస్తాయి నీటి నిల్వతో పులకరించిన పులిచింతల'
'పూర్తిస్తాయి నీటి నిల్వతో పులకరించిన పులిచింతల'

పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీల నీటిని అధికారులు నిల్వ ఉంచారు. జలాశయం వద్ద 175 అడుగుల నీటి మట్టం నమోదు అయింది. ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... దిగువకు 44 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. రెండు రేడియల్ గేట్లను 0.9, 1.5 మీటర్ల మేర ఎత్తి 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ జనరేషన్ ప్లాంట్ కోసం 15 వేల క్యూసెక్కులు, లీకుల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయి.

ప్రభుత్వ విప్ సందర్శన

తొలిసారి పూర్తి సామర్థ్యం మేర నీటి నిల్వతో కళకళ లాడుతున్న పులిచింతల జలాశయాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు. నాటి వైఎస్​ఆర్ కల నేడు జగన్ హయాంలో పూర్తైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రకృతి ఆశీస్సులు అని అభివర్ణించారు. డ్యాంవద్ద కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి

గోదావరి మళ్లీ ఉగ్రరూపం... లంక వాసుల్లో ఆందోళన

'పూర్తిస్తాయి నీటి నిల్వతో పులకరించిన పులిచింతల'

పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీల నీటిని అధికారులు నిల్వ ఉంచారు. జలాశయం వద్ద 175 అడుగుల నీటి మట్టం నమోదు అయింది. ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... దిగువకు 44 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. రెండు రేడియల్ గేట్లను 0.9, 1.5 మీటర్ల మేర ఎత్తి 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ జనరేషన్ ప్లాంట్ కోసం 15 వేల క్యూసెక్కులు, లీకుల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయి.

ప్రభుత్వ విప్ సందర్శన

తొలిసారి పూర్తి సామర్థ్యం మేర నీటి నిల్వతో కళకళ లాడుతున్న పులిచింతల జలాశయాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు. నాటి వైఎస్​ఆర్ కల నేడు జగన్ హయాంలో పూర్తైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రకృతి ఆశీస్సులు అని అభివర్ణించారు. డ్యాంవద్ద కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి

గోదావరి మళ్లీ ఉగ్రరూపం... లంక వాసుల్లో ఆందోళన

Intro:ap_knl_11_08_sp_on_ganesh_avbb_ap10056
కర్నూల్ లో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మరియు జిల్లా ఎస్పీ పక్కిరప్ప తెలిపారు ఈనెల 10వ తేదీ మంగళవారం రోజు కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కర్నూల్ లో భారీ బందోబస్తు తో పాటు రాకపోకలను దారి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు మొత్తం మూడు ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు
బైట్. రవీంద్ర బాబు. నగర పాలక సంస్థ కమిషనర్
ఫక్కీరప్ప. జిల్లా ఎస్పీ.


Body:ap_knl_11_08_sp_on_ganesh_avbb_ap10056


Conclusion:ap_knl_11_08_sp_on_ganesh_avbb_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.