ETV Bharat / city

పంజాబ్​లోని సచ్‌ఖండ్‌ హర్మిందర్​ సాహిబ్‌ను దర్శించుకున్న కోన రఘుపతి

author img

By

Published : Sep 30, 2022, 8:28 PM IST

EX DEPUTY SPEAKER KONA : పంజాబ్​లోని సచ్‌ఖండ్‌ హర్మిందర్​ సాహిబ్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మందిరాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

KONA RAGHUPATI
KONA RAGHUPATI

KONA RAGHUPATI : ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తన కుటుంబంతో కలిసి పంజాబ్​లోని సచ్‌ఖండ్‌ హర్మిందర్​ సాహిబ్‌ను దర్శించుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచ్‌ఖండ్ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. వివక్షకు తావులేని మతం, ప్రేమ, సమానత్వంతో అందరు కలిసిమెలిసి సేవ చేస్తారని తెలిపారు.

KONA RAGHUPATI : ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తన కుటుంబంతో కలిసి పంజాబ్​లోని సచ్‌ఖండ్‌ హర్మిందర్​ సాహిబ్‌ను దర్శించుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచ్‌ఖండ్ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. వివక్షకు తావులేని మతం, ప్రేమ, సమానత్వంతో అందరు కలిసిమెలిసి సేవ చేస్తారని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.