ETV Bharat / city

Energy Secretary Srikanth‌: విద్యుత్‌ అంతరాయాలు తగ్గించాం

author img

By

Published : Sep 13, 2021, 8:18 AM IST

విద్యుత్‌రంగ అభివృద్ధి కోసం అంతర్గత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. ఈ మేరకు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.

Energy Secretary Srikanth‌
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌

విద్యుత్‌రంగం సమగ్ర అభివృద్ధి, పనితీరు మెరుగు కోసం అంతర్గత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యుత్‌ సరఫరాలో 2019-20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020-21 నాటికి 1.77 లక్షలకు తగ్గించాం. చౌక విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా రూ.2,342 కోట్లను ఆదా చేశాం. యూనిట్‌కు సగటు సేవా వ్యయం రూ.7.23 నుంచి 7.18కు తగ్గించాం’ అని వివరించారు.

విద్యుత్‌రంగం సమగ్ర అభివృద్ధి, పనితీరు మెరుగు కోసం అంతర్గత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యుత్‌ సరఫరాలో 2019-20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020-21 నాటికి 1.77 లక్షలకు తగ్గించాం. చౌక విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా రూ.2,342 కోట్లను ఆదా చేశాం. యూనిట్‌కు సగటు సేవా వ్యయం రూ.7.23 నుంచి 7.18కు తగ్గించాం’ అని వివరించారు.

ఇదీ చదవండీ.. gokul scheme funds: రెండున్నరేళ్లు దాటినా బిల్లులు రాలేదు.. ఎప్పుడొస్తాయో !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.