ETV Bharat / city

కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు - తెలంగాణ తాజా వార్తలు

ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు.. సుప్రీంను ఆశ్రయించారు. జులై 14న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్(telangana employees files petition in supreme court)​ వేశారు.

telangana employees files petition in supreme court
సుప్రీంలో పిటిషన్​ వేసిన తెలంగాణ ఉద్యోగులు
author img

By

Published : Nov 15, 2021, 4:23 PM IST

ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు.. తమ సమస్యల పరిష్కారానికి సుప్రీంను(telangana employees files petition in supreme court)​ ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్​ వేశారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్‌ ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఆగస్టులో ఈ ఉద్యోగులంతా ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు.

దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం డివిజన్‌ బెంచ్‌.. డిసెంబర్‌ 3లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అఫిడవిట్‌ వేయకపోతే ప్రతివాదులంతా డిసెంబర్‌ 8న కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు.. తమ సమస్యల పరిష్కారానికి సుప్రీంను(telangana employees files petition in supreme court)​ ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్​ వేశారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్‌ ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఆగస్టులో ఈ ఉద్యోగులంతా ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు.

దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం డివిజన్‌ బెంచ్‌.. డిసెంబర్‌ 3లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అఫిడవిట్‌ వేయకపోతే ప్రతివాదులంతా డిసెంబర్‌ 8న కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీచూడండి: రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినట్లు అనిపిస్తోంది.. రాజధాని కేసుల విచారణలో హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.