ETV Bharat / city

'అమరావతిలో ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మించాం' - latest news on amaravathi

అమరావతిని స్మశానంతో పోల్చిన మంత్రి బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై... తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. తెలుగుదేశం పాలనలో అమరావతిలో ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించామని పేర్కొన్నారు.

devineni uma fires on botsa
బొత్స సత్యనారాయణపై దేవినేని ఉమ
author img

By

Published : Nov 26, 2019, 5:47 PM IST

మాట్లాడుతున్న దేవినేని ఉమ

అమరావతిని స్మశానంతో పోల్చిన మంత్రి బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై... తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తెదేపా గ్రామ కమిటీల ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పాలనలో అమరావతిలో ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించామని దేవినేని ఉమా వివరించారు. 6 నెలలుగా అక్కడ పనులు నిలిపివేసి... అభివృద్ధికి అడ్డుపడ్డారంటూ... ప్రభుత్వంపై మండిపడ్డారు.

మాట్లాడుతున్న దేవినేని ఉమ

అమరావతిని స్మశానంతో పోల్చిన మంత్రి బోత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై... తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తెదేపా గ్రామ కమిటీల ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం పాలనలో అమరావతిలో ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించామని దేవినేని ఉమా వివరించారు. 6 నెలలుగా అక్కడ పనులు నిలిపివేసి... అభివృద్ధికి అడ్డుపడ్డారంటూ... ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చదవండి

'రాజధానిని బొత్స శ్మశానంతో పోలుస్తారా... క్షమాపణ చెప్పాల్సిందే'

Intro:ap_gnt_81_26_grama_kamiteela_sabhalo_paalgonna_maajee_manthri_dhevineni_uma_avb_ap10170

వెయ్యి కోట్లు ముడుపులందాకే ఇసుక వదిలారు. దేవినేని ఉమా.టీడీపీ మాజీమంత్రి

నరసరావుపేట: వెయ్యి కోట్లు ముడుపులందాకే ఇసుక వదిలారని దేవినేని ఉమా అన్నారు.
రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీల ఎన్నిక మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీమంత్రి దేవినేని ఉమా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ....
బెంగుళూరులో ఒక లక్ష ముప్పై వేళ రూపాయలు, మద్రాస్ లో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు, హైదరాబాద్ లో ఒక లక్ష రూపాయలు ఇసుక లారీ ధర పలుకుతుందని, సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదని అన్నారు. Body:ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు
కరెంట్ వైర్లు పట్టుకోమాకాండీ అని చెబితే మీరు విన్నారా అని అలాగే
ట్రాక్టర్ లకు, లారీలకు ఏపీ లో పని దొరకడం లేదని అన్నారు. మరోవైపు
పగలు ప్రభుత్వ అధికారులు మద్యం అమ్ముతుంటే
రాత్రి మాత్రం వైసీపీ కార్యకర్తలు మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.
దేశంలో ఏ పధకం ప్రారంభించినా దానికి ఆద్యుడు ఎన్టీఆర్ ఏ అని ప్రస్తుత వైసీపీ పాలన
చెట్లకీ, సెప్టిక్ ట్యాoకులకీ వైసీపీ రంగులేస్తున్నారన్నారన్నారు.
అలాగే మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి ఏడవ తరగతి చదువుకున్నాడు మా జిల్లా మంత్రి అన్నారు.
అధికార పొగరు వీళ్ళకి నెత్తిమీద కెళ్లిందని
చివరికి మంత్రులు అనే సృహ కూడా లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
Conclusion:ఈ నెల 28 న చంద్రబాబు అమరావతి వస్తుంటే దానికి కూడా
మంత్రి బొత్స సత్యనారాయణ స్మశానానికి వస్తాడా అని అడుగుతాడని ఇసుక కుత్రిమ కొరతని సృష్టించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వెయ్యి కోట్లు సిమెంట్ కంపినీ ల వద్ద తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఆతరువాతే ఇసుక వదిలారని ఎద్దేవా చేశారు.


బైట్........దేవినేని ఉమామహేశ్వరరావు
(మాజీమంత్రి,,, టీడీపీ)

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.