సీఆర్డీఏ అదనపు కమిషనర్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్రావు డిప్యుటేషన్ను ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మే 14 తేదీ నుంచి 2022 మే 13 తేదీ వరకూ రామమనోహర్రావు డిప్యుటేషన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
ఇదీ చదవండి: