వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై సచివాలయంలో సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖలో అమలు చేస్తున్న పథకాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు.. నాడు- నేడు కింద చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాల్లో వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఇదీ చదవండి: