ETV Bharat / city

'జగన్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు'

author img

By

Published : Feb 19, 2021, 3:00 PM IST

గుంటూరు జిల్లాలో ఎస్సీలపై వైకాపా దాడులు ఎక్కువయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు.

chandrababu
తెదేపా అధినేత చంద్రబాబు

గుంటూరు జిల్లాలో ఎస్సీలపై వైకాపా నేతల దాడులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఎస్సీలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జగన్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లింగాపురంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో ఎస్సీలపై వైకాపా నేతల దాడులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఎస్సీలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జగన్‌ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లింగాపురంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరారు.

ఇదీ చదవండి:

'వైకాపా పాలన ఉగ్రవాదానికి అద్దం పడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.