ETV Bharat / city

'అమరావతి రైతులకు మద్దతుగా మనోధైర్య యాత్ర చేస్తా'

author img

By

Published : Aug 6, 2020, 12:56 PM IST

Updated : Aug 6, 2020, 4:59 PM IST

Central approves to security to YCP MP Raghurama krishnama raju
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరి భద్రత

12:52 August 06

'వై' కేటగిరి భద్రతపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా మనోధైర్య యాత్రను ప్రారంభిస్తానని రఘురామకృష్ణరాజు వివరించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు

కేంద్ర ప్రభుత్వం తనకు 'వై' కేటగిరి భద్రత కల్పించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ.... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పోరాటంలో అసువులు బాసిన రైతులకు మద్దతుగా మనోధైర్య యాత్రను ప్రారంభిస్తానని ఎంపీ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 'కరోనా బాధితులను కాపాడేందుకు కొవిడ్ వారియర్స్ ముందుకు రావాలి'

12:52 August 06

'వై' కేటగిరి భద్రతపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా మనోధైర్య యాత్రను ప్రారంభిస్తానని రఘురామకృష్ణరాజు వివరించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు

కేంద్ర ప్రభుత్వం తనకు 'వై' కేటగిరి భద్రత కల్పించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ.... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి పోరాటంలో అసువులు బాసిన రైతులకు మద్దతుగా మనోధైర్య యాత్రను ప్రారంభిస్తానని ఎంపీ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 'కరోనా బాధితులను కాపాడేందుకు కొవిడ్ వారియర్స్ ముందుకు రావాలి'

Last Updated : Aug 6, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.