ETV Bharat / city

ఏపీకి రూ.2,311 కోట్లు జీఎస్టీ పరిహారం

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​కు రూ.2,311 కోట్ల పరిహారం ప్రకటించింది.

author img

By

Published : Mar 15, 2021, 8:32 PM IST

ఏపీకి జీఎస్టీ పరిహారం
ఏపీకి జీఎస్టీ పరిహారం

రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 20వ విడత కింద రాష్ట్రాలకు రూ.4,140 కోట్ల జీఎస్టీ పరిహారం అందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​కు రూ.2,311 కోట్లు, తెలంగాణకు రూ.2,380 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల పరిహారం ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి

రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 20వ విడత కింద రాష్ట్రాలకు రూ.4,140 కోట్ల జీఎస్టీ పరిహారం అందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​కు రూ.2,311 కోట్లు, తెలంగాణకు రూ.2,380 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల పరిహారం ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి

సాధారణ ఎన్నికల కంటే వైకాపాకు పెరిగిన ఓట్ల శాతం ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.