ETV Bharat / city

MP Raghurama Krishna: సినిమా టికెట్ల ధరలు పెంచడానికి ఎందుకు ఆంక్షలు: రఘురామ

పండగ పేరు చెప్పి.. ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు. పెంచిన టిక్కెట్ల ధరలతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. దసరా వేళ బస్సు టికెట్‌ పెంచేటప్పుడు లేని ఆంక్షలు.. ‌సినిమా టికెట్ల ధరలు పెంచమని అడిగితే ఎందుకని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

author img

By

Published : Oct 5, 2021, 9:49 PM IST

Updated : Oct 5, 2021, 9:56 PM IST

MP Raghurama
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
Last Updated : Oct 5, 2021, 9:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.