ETV Bharat / city

భాజపా నేత లక్ష్మణ్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : May 17, 2021, 12:27 PM IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు.

Corona positive for BJP leader Laxman
భాజపా నేత లక్ష్మణ్​కు కరోనా పాజిటివ్

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

కొవిడ్​ రిపోర్టు లేక పడక దొరకలేదు.. ప్రాణం ఆగలేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.