ETV Bharat / city

బహ్రెయిన్​లో సేవ్ అమరావతి నినాదాలు - అమరావతి వార్తలు

'నా రాష్ట్రం ఏమైపోతోంది' అనే ఆందోళన ప్రతి ప్రవాసాంధ్రుడిలో కనిపిస్తోంది. గల్ఫ్ దేశమైన బహ్రెయిన్​ లో ప్రవాసాంధ్రులు రైతు సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం ఏం కోల్పోతుంది అనే అంశంపైన వక్తలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని డిమాండ్ చేశారు.

bahrein nris supports for amaravathi
బహ్రెయిన్​లో అమరావతి ఆందోళనలు
author img

By

Published : Jan 22, 2020, 9:48 AM IST

Updated : Jan 22, 2020, 10:16 AM IST

.

బహ్రెయిన్​లో అమరావతి ఆందోళనలు

.

బహ్రెయిన్​లో అమరావతి ఆందోళనలు
Intro:Body:

pravasa bharatiyula andolana


Conclusion:
Last Updated : Jan 22, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.