ETV Bharat / city

AP Ministers: నటుడు కృష్ణంరాజు మృతికి రాష్ట్ర మంత్రుల నివాళి

author img

By

Published : Sep 12, 2022, 2:09 PM IST

Updated : Sep 12, 2022, 2:18 PM IST

AP Ministers condolence to Krishnam raju: ప్రముఖ నటుడు కృష్ణంరాజు పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కృష్ణంరాజుకు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, కృష్ణంరాజు పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.

AP Ministers condolence
కృష్ణంరాజు

AP Ministers condolence to Krishnam raju: కృష్ణంరాజు భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం నివాళులు అర్పించింది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్‌ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేంద్రమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.

రెబల్‌స్టార్‌గా పేరుగాంచినా...కృష్ణంరాజు ఎంతో సౌమ్యుడని మంత్రి రోజా అన్నారు. హైదారాబాద్‌లో ఆయన భౌతికకాయానికి రోజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిత్రరంగంలోనూ, రాజకీయాల్లోనూ ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. కృష్ణంరాజుతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

AP Ministers condolence to Krishnam raju: కృష్ణంరాజు భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం నివాళులు అర్పించింది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్‌ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేంద్రమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.

రెబల్‌స్టార్‌గా పేరుగాంచినా...కృష్ణంరాజు ఎంతో సౌమ్యుడని మంత్రి రోజా అన్నారు. హైదారాబాద్‌లో ఆయన భౌతికకాయానికి రోజా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిత్రరంగంలోనూ, రాజకీయాల్లోనూ ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. కృష్ణంరాజుతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాష్ట్ర మంత్రుల నివాళి

ఇవీ చదవండి:

Last Updated : Sep 12, 2022, 2:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.