ETV Bharat / city

ఈ-వాచ్ యాప్​పై విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా

author img

By

Published : Feb 26, 2021, 5:27 PM IST

ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ ప్రారంభించిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా పడింది.

ap high court
ఈ వాచ్ యాప్ పై ఏపీ హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ-వాచ్ యాప్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. అందుకు సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ-వాచ్ యాప్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. అందుకు సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

పాత నోటిఫికేషన్​ ప్రకారమే ఎన్నికలు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.