ETV Bharat / city

ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించకపోతే ఎలా..?: హైకోర్టు

author img

By

Published : May 20, 2020, 10:26 AM IST

Updated : May 20, 2020, 4:30 PM IST

ప్రజాప్రతినిధులు లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

high-court
high-court

లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... నిబంధనలు అందరూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ చేయించాలా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు....తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... నిబంధనలు అందరూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ చేయించాలా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు....తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

బలమైన ఈదురు గాలులతో 'అంపన్'​ బీభత్సం

Last Updated : May 20, 2020, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.