ETV Bharat / city

ఈనెల 20కి వైద్యుడు సుధాకర్ కేసు వాయిదా

author img

By

Published : Dec 14, 2020, 3:38 PM IST

వైద్యుడు సుధాకర్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ ఇచ్చిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. తదుపరి విచారణను డిసెంబర్ 20 కి వాయిదా వేసింది.

ap high court
ap high court

విశాఖలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. పూర్తి వివరాలు నివేదికలో పొందుపరిచామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ డిసెంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు తుది నివేదికను నవంబర్ 25న కోర్టుకు సమర్పించారు.

ఇదీ చదవండి

విశాఖలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. పూర్తి వివరాలు నివేదికలో పొందుపరిచామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ డిసెంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు తుది నివేదికను నవంబర్ 25న కోర్టుకు సమర్పించారు.

ఇదీ చదవండి

పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.