ETV Bharat / city

1320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత పైలేట్ ప్రాజెక్టు

author img

By

Published : Jul 24, 2020, 11:56 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని 1320 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్నట్లు ప్రకటించింది. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

1320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత పైలేట్ ప్రాజెక్టు
1320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత పైలేట్ ప్రాజెక్టు

రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రజాచైతన్యం, సమస్యల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేలా గ్రామాల్లో కార్యాచరణ చేపట్టనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రజాచైతన్యం, సమస్యల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేలా గ్రామాల్లో కార్యాచరణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి : చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. పని చేసే వ్యక్తే నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.