లాక్డౌన్ నుంచి గీత కార్మికులకు సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. భౌతికదూరం పాటిస్తూ కల్లు గీత వృత్తిని కొనసాగించడంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొంది.
ఇదీ చదవండి : కరోనా ధాటికి ఆహార ఉత్పత్తి రంగం కుదేలు..!