జగనన్న గోరుముద్ద పథకానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్ను మధ్యాహ్న భోజనం, పాఠశాల పారిశుద్ధ్య అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా సర్కారు నియమించింది. మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు శ్రీధర్ను డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
జగనన్న గోరుముద్ద పథకం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి - చెరుకూరి శ్రీధర్ వైఎస్సార్ గోరుముద్ద ప్రత్యేక అధికారి
జగనన్న గోరుముద్ద పథకం(మధ్యాహ్న భోజన పథకం) పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్ను... మధ్యాహ్న భోజనం పథకం డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్సార్ గోరుముద్ద పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
జగనన్న గోరుముద్ద పథకానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్ను మధ్యాహ్న భోజనం, పాఠశాల పారిశుద్ధ్య అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా సర్కారు నియమించింది. మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు శ్రీధర్ను డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి : నేటి విచారణలో.. సీఎం జగన్కు మినహాయింపు
TAGGED:
ysr gorumudda news