దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో... వామపక్ష తీవ్రవాద సమస్యపై జరుగుతున్న సమావేశంలో జగన్ పాల్గొన్నారు. అమిత్షాతో భేటీకి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ సీఎంలు హాజరయ్యారు.
ఆ రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి సమావేశం... జగన్ హాజరు... - వామపక్ష తీవ్రవాద సమస్యల చర్చలో పాల్గొన్న సీఎం జగన్
హస్తినలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో జరిగే వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కార సమావేశంలో పాల్గొన్నారు.
ap-cm-jagan-in-delhi-tour
దిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో... వామపక్ష తీవ్రవాద సమస్యపై జరుగుతున్న సమావేశంలో జగన్ పాల్గొన్నారు. అమిత్షాతో భేటీకి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ సీఎంలు హాజరయ్యారు.
Intro:ap_atp_56_26_vittanapampini_av_ap10099
date:26-08-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
ప్రత్యామ్నాయ విత్తనాల కోసం బారులు తీరిన రైతులు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని వివిధ గ్రామాలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేపట్టారు మండల వ్యాప్తంగా ఒకేరోజు విత్తనాలు పంపిణీ చేపట్టడంతో రైతులు భారీగా తరలివచ్చారు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉలవలు కొర్రలు జొన్నలు విత్తనాల కోసం వచ్చిన రైతులను అదుపు చేయడానికి పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు విత్తనాల కోసం వచ్చిన రైతులను వరుసలో కూర్చోబెట్టి పంపిణీ చేపట్టారు సోమవారం విత్తనాల పంపిణీ ఆఖరి రోజు కావడంతో రైతులు ఎక్కువ మంది వచ్చారని ఏవో రాకేష్ నాయక్ పేర్కొన్నారు ఒక్కో రైతుకు పన్నెండున్నర కేజీల ఉలవలు లేదంటే రెండు కేజీల కొర్రలు లేదంటే మూడు కేజీల విత్తనాలను అందిస్తున్నారు
Body:ap_atp_56_26_vittanapampini_av_ap10099
Conclusion:9100020922
date:26-08-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
ప్రత్యామ్నాయ విత్తనాల కోసం బారులు తీరిన రైతులు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని వివిధ గ్రామాలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేపట్టారు మండల వ్యాప్తంగా ఒకేరోజు విత్తనాలు పంపిణీ చేపట్టడంతో రైతులు భారీగా తరలివచ్చారు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉలవలు కొర్రలు జొన్నలు విత్తనాల కోసం వచ్చిన రైతులను అదుపు చేయడానికి పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు విత్తనాల కోసం వచ్చిన రైతులను వరుసలో కూర్చోబెట్టి పంపిణీ చేపట్టారు సోమవారం విత్తనాల పంపిణీ ఆఖరి రోజు కావడంతో రైతులు ఎక్కువ మంది వచ్చారని ఏవో రాకేష్ నాయక్ పేర్కొన్నారు ఒక్కో రైతుకు పన్నెండున్నర కేజీల ఉలవలు లేదంటే రెండు కేజీల కొర్రలు లేదంటే మూడు కేజీల విత్తనాలను అందిస్తున్నారు
Body:ap_atp_56_26_vittanapampini_av_ap10099
Conclusion:9100020922