పాలన అంటే టిక్ టాక్లో పాటలు పాడటం కాదని... ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని ఉద్ధేశించి తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. అమరావతిలో రైతల ఆందోళనకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి తన గాజులు ఇవ్వడంపై... వైకాపా నేతలు చేసిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మహిళ సంయమనం పాటించి మాట్లాడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: