ETV Bharat / city

రాష్ట్రానికి చేరుకున్న మరో 3.6 లక్షల కరోనా డోసులు - AP Latest News

రాష్ట్రానికి మరో 3.6 లక్షల కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు.

కరోనా డోసులు
కరోనా డోసులు
author img

By

Published : May 9, 2021, 9:58 AM IST

రాష్ట్రానికి మరో 3.6 లక్షల కరోనా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి రాష్ట్రానికి 3.6 కొవిషీల్డ్ డోసులు వచ్చాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. అనంతరం వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు.

రాష్ట్రానికి మరో 3.6 లక్షల కరోనా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి రాష్ట్రానికి 3.6 కొవిషీల్డ్ డోసులు వచ్చాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. అనంతరం వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు.

ఇదీ చదవండీ... యువతపై కరోనా పంజా.. పిన్నవయసు హఠాన్మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.