ETV Bharat / city

ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా అనిల్ కుమార్ సింఘాల్

author img

By

Published : Dec 8, 2020, 7:28 PM IST

Updated : Dec 8, 2020, 8:57 PM IST

దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా అనిల్ కుమార్ సింఘాల్​ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap bhavan
ap bhavan

దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్​కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్... వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి

దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్​కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్... వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి

సీఎం జగన్​కు గవర్నర్ ఫోన్.. ఏలూరు ఘటనపై ఆరా

Last Updated : Dec 8, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.