ETV Bharat / city

రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు

author img

By

Published : Feb 9, 2021, 2:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల తెలిపారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, దాడులు వంటి పలు అంశాలను వివరించినట్టు చెప్పారు.

Andhra MPs complainte to Union Home Secretary
కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఆంధ్ర తెదేపా ఎంపీలు
కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఆంధ్ర తెదేపా ఎంపీలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీలు కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేసినట్లు ఎంపీలు జయదేవ్‌, కనకమేడల వెల్లడించారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, ఎస్ఈసీ, న్యాయవ్యవస్థపై దాడులు వంటి పలు అంశాలను ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా ఎంపీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో కోరినట్లు తెదేపా ఎంపీలు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్ణయాన్ని పునరాలోచించాలి: కనకమేడల

కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఆంధ్ర తెదేపా ఎంపీలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీలు కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేసినట్లు ఎంపీలు జయదేవ్‌, కనకమేడల వెల్లడించారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, ఎస్ఈసీ, న్యాయవ్యవస్థపై దాడులు వంటి పలు అంశాలను ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా ఎంపీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో కోరినట్లు తెదేపా ఎంపీలు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

విశాఖ ఉక్కు కర్మాగారంపై నిర్ణయాన్ని పునరాలోచించాలి: కనకమేడల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.