ETV Bharat / city

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: రాజధాని రైతులు

author img

By

Published : Apr 20, 2021, 7:55 PM IST

అమరావతి రైతుల నిరసన దీక్షలు 490వ రోజుకు చేరుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ..రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు.

Amravati capital farmers protest
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 490వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళనలు చేశారు. అనంతవరంలో హనుమాన్ ఛాలీసా చదువుతూ మహిళలు నిరసన తెలిపారు.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 490వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆందోళనలు చేశారు. అనంతవరంలో హనుమాన్ ఛాలీసా చదువుతూ మహిళలు నిరసన తెలిపారు.

ఇదీచదవండి

అంత్యక్రియలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.