ETV Bharat / city

మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు

author img

By

Published : Feb 23, 2020, 12:42 PM IST

అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 68వ రోజుకు చేరుకుంది. వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. మందడంలో రైతుల దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు రైతులు శిబిరంలో కూర్చున్నారు. రైతులు, మహిళలు కంటనీరు పెట్టడం మంచిది కాదని, ప్రభుత్వం 3 రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని వారన్నారు.

amaravathi protest reached 68th day
మందడంలో రాజధాని రైతుల దీక్షలు
మందడంలో రాజధాని రైతుల దీక్షలు

మందడంలో రాజధాని రైతుల దీక్షలు

ఇవీ చదవండి.. ఒక్క ప్రకటనతో... తరలిపోతున్న పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.