ETV Bharat / city

మహాత్ముని సంకీర్తనలతో.. అమరావతి ఉద్యమం

author img

By

Published : Jan 31, 2020, 12:35 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు, మహిళలు 45వ రోజు ధర్నాలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సంకీర్తనలు ఆలపించారు. అమరావతిపై స్పష్టత ఇవ్వకపోతే... రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పందించి... పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు బిల్లును వెనక్కి తిప్పి పంపించాలని రైతులు కోరుతున్నారు.

amaravathi protest in thullur
తుళ్లూరులో అమరావతి ఉద్యమం
అమరావతిలో కొనసాగుతోన్న రైతుల ఉద్యమం

అమరావతిలో కొనసాగుతోన్న రైతుల ఉద్యమం

ఇదీ చదవండి:

అమరావతిలో 45వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.