ETV Bharat / city

56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

author img

By

Published : Feb 11, 2020, 9:53 AM IST

Updated : Feb 11, 2020, 10:10 AM IST

.

amaravathi farmers dharna for capital
56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతులు ఆందోళనలు

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 56వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లోనూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష చేస్తున్నారు.

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 56వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లోనూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఈ నెల 26 నుంచి ఎంసెట్​ దరఖాస్తుల స్వీకరణ

Last Updated : Feb 11, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.