ETV Bharat / city

అమరావతిలో నిరసనల హోరు... ఉద్యమ జోరు

author img

By

Published : Feb 12, 2020, 12:23 PM IST

రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో మహిళలు, రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు 57వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల ఆందోళనకు పార్టీలు, ప్రజాసంఘాల సంఘీభావం ప్రకటిస్తున్నాయి. తుళ్లూరు మహాధర్నాలో తెదేపా ప్రతినిధుల బృందం పాల్గొంది. రైతులు, మహిళల పోరాటానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు.

amaravathi andholana
కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన
కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన

కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన

ఇదీ చదవండి : దోచుకునేందుకే రాజధాని మార్పు: కన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.