ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల నిరసన సెగ

author img

By

Published : Aug 6, 2021, 12:40 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ సచివాలయం వైపునకు వెళ్తుండగా మందడం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

amaravarthi protest at cm convoy
amaravarthi protest at cm convoy

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల నిరసన సెగ

సీఎం జగన్ కు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. సీఎం సచివాలయం వెళ్తుండగా అమరావతి రైతులు జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం మందడం రైతులు, మహిళలు శిబిరం బయట నిలబడి జెండాలు పట్టుకుని సీఎం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ముఖ్యమంత్రికి రైతులు కనిపించకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు.

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల నిరసన సెగ

సీఎం జగన్ కు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. సీఎం సచివాలయం వెళ్తుండగా అమరావతి రైతులు జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం మందడం రైతులు, మహిళలు శిబిరం బయట నిలబడి జెండాలు పట్టుకుని సీఎం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ముఖ్యమంత్రికి రైతులు కనిపించకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు.

ఇదీ చదవండి: amaravathi: 'అమరావతి గళం వినిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.