ETV Bharat / city

కౌలురైతులకూ రైతు భరోసా వర్తింపు: నాగిరెడ్డి - వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి

కౌలు రైతులకూ రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించామని వెల్లడించారు.

నాగిరెడ్డి
author img

By

Published : Nov 18, 2019, 2:51 PM IST

నాగిరెడ్డి

అమరావతిలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి.. కౌలు రైతులకూ రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కౌలు రైతులకు సంబంధించి మరో నెల సమయం పొడిగించామని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్న... కౌలు రైతులకు ఆర్థికసాయంపైనా చర్చించామని వివరించారు.

నాగిరెడ్డి

అమరావతిలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి.. కౌలు రైతులకూ రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కౌలు రైతులకు సంబంధించి మరో నెల సమయం పొడిగించామని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్న... కౌలు రైతులకు ఆర్థికసాయంపైనా చర్చించామని వివరించారు.

ఇవీ చదవండి..

విజయవాడలో అంతర్ జిల్లాల ఫుట్​బాల్ పోటీలు ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.