ETV Bharat / city

ప్రధాన వార్తలు@9PM

.

author img

By

Published : Jun 1, 2020, 8:57 PM IST

9pm news
9pm news
  • నిర్లక్ష్యమే కారణం..!

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్​లో స్టైరీన్ ఆవిరి లీకేజ్ దుర్ఘటనకు... యాజమాన్య నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన జస్టిస్ శేషశయన రెడ్డి కమిటీ.. మధ్యంతర నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • పిడుగు 'పోటు'

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడలో విషాదం జరిగింది. పిడుగు పడి గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • విచారణ పర్వం

విశాఖలో మత్తు వైద్యుడు సుధాకర్​ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బందిని విచారించగా .. ఇవాళ సుధాకర్​ పెద్ద కుమారుడు లలిత్​ను ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • బిచ్చగాడి సంపద..!

రోడ్డు పక్కన దీనావస్థలో ఉన్న బిచ్చగాడికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు.... అతని వద్ద ఉన్న నగదు చూసి ఆశ్చర్యపోయారు. ఒంటిపై 12 చొక్కాలు వేసుకున్న బిచ్చగాడు...వాటి లోపల నగదును దాచిపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జింకను రక్షించారు

నాగరహోళ అటవీ కేంద్రంలో ఓ కొండ చిలువ బారి నుంచి జింకను రక్షించారు అధికారులు. రోడ్డుపై వెళుతున్న జింకను చుట్టుముట్టి తినేందుకు ప్రయత్నించిన కొండచిలువను చెదరగొట్టి.. దాని ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆన్​లైన్ సమావేశాలు..!

కరోనా సంక్షోభం దృష్ట్యా పార్లమెంట్​ సమావేశాలను ఆన్​లైన్​ ద్వారా నిర్వహించే అవకాశముంది. ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ఆయువు తీసిన ప్రేమ

కర్ణాటకలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు స్వీయ వీడియో చిత్రీకరించి మనో వేదనతో కన్నీరు పెట్టుకుంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • బ్రేక్​ పడింది..!

దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్​ వేసింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ఆ జోడీ అదుర్స్

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల జల్లు కురిపించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర. వారిద్దరూ ఒకప్పటి గంగూలీ, ద్రవిడ్​లను తలపిస్తున్నారని తెలిపాడు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ట్రెండింగ్​లో డార్లింగ్​

రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ప్రభాస్​20'గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.

  • నిర్లక్ష్యమే కారణం..!

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్​లో స్టైరీన్ ఆవిరి లీకేజ్ దుర్ఘటనకు... యాజమాన్య నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన జస్టిస్ శేషశయన రెడ్డి కమిటీ.. మధ్యంతర నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • పిడుగు 'పోటు'

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడలో విషాదం జరిగింది. పిడుగు పడి గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • విచారణ పర్వం

విశాఖలో మత్తు వైద్యుడు సుధాకర్​ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బందిని విచారించగా .. ఇవాళ సుధాకర్​ పెద్ద కుమారుడు లలిత్​ను ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • బిచ్చగాడి సంపద..!

రోడ్డు పక్కన దీనావస్థలో ఉన్న బిచ్చగాడికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు.... అతని వద్ద ఉన్న నగదు చూసి ఆశ్చర్యపోయారు. ఒంటిపై 12 చొక్కాలు వేసుకున్న బిచ్చగాడు...వాటి లోపల నగదును దాచిపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జింకను రక్షించారు

నాగరహోళ అటవీ కేంద్రంలో ఓ కొండ చిలువ బారి నుంచి జింకను రక్షించారు అధికారులు. రోడ్డుపై వెళుతున్న జింకను చుట్టుముట్టి తినేందుకు ప్రయత్నించిన కొండచిలువను చెదరగొట్టి.. దాని ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆన్​లైన్ సమావేశాలు..!

కరోనా సంక్షోభం దృష్ట్యా పార్లమెంట్​ సమావేశాలను ఆన్​లైన్​ ద్వారా నిర్వహించే అవకాశముంది. ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ఆయువు తీసిన ప్రేమ

కర్ణాటకలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు స్వీయ వీడియో చిత్రీకరించి మనో వేదనతో కన్నీరు పెట్టుకుంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • బ్రేక్​ పడింది..!

దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్​ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్​ వేసింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ఆ జోడీ అదుర్స్

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల జల్లు కురిపించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర. వారిద్దరూ ఒకప్పటి గంగూలీ, ద్రవిడ్​లను తలపిస్తున్నారని తెలిపాడు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి

  • ట్రెండింగ్​లో డార్లింగ్​

రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ప్రభాస్​20'గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.