ETV Bharat / city

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు, 3 మరణాలు

author img

By

Published : Nov 14, 2021, 6:58 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,630 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా... 208 కేసులు నమోదయ్యాయి( ap corona cases news). వైరస్ బారిన పడి.. మరో ముగ్గురు మృతి చెందారు.

corona cases
corona cases

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు నమోదయ్యాయి(today ap corona cases news). వైరస్ బారిన పడి ముగ్గురు మరణించారు. 24 గంటల్లో 32,630 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వైరస్ నుంచి మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3086 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • #COVIDUpdates: 14/11/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,083 పాజిటివ్ కేసు లకు గాను
    *20,49,582 మంది డిశ్చార్జ్ కాగా
    *14,415 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,086#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/1OaZ0NS3zJ

    — ArogyaAndhra (@ArogyaAndhra) November 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్‌

రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు నమోదయ్యాయి(today ap corona cases news). వైరస్ బారిన పడి ముగ్గురు మరణించారు. 24 గంటల్లో 32,630 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వైరస్ నుంచి మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3086 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • #COVIDUpdates: 14/11/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,083 పాజిటివ్ కేసు లకు గాను
    *20,49,582 మంది డిశ్చార్జ్ కాగా
    *14,415 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,086#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/1OaZ0NS3zJ

    — ArogyaAndhra (@ArogyaAndhra) November 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.