ETV Bharat / city

తెలంగాణలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Oct 17, 2020, 9:53 AM IST

తెలంగాణలో కొత్తగా 14 వందల 51 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. వైరస్​తో ఇప్పటివరకు 12 వందల 65 మంది చనిపోయారు.

1451-new-corona-cases-registered-in-telangana
తెలంగాణలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో మరో 14 వందల 51 మందికి కరోనా నిర్ధరణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 20 వేల 675కు చేరింది. మహమ్మారితో ఇప్పటివరకు 12 వందల 65 మంది బలయ్యారు. మరో 19 వందల 83 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య లక్షా 96 వేల 636కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల 774 యాక్టివ్ కేసులుండగా... 18 వేల 905 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 235 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్​ జిల్లాలో 101 కరోనా కేసులు వచ్చాయి.

తెలంగాణలో మరో 14 వందల 51 మందికి కరోనా నిర్ధరణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 20 వేల 675కు చేరింది. మహమ్మారితో ఇప్పటివరకు 12 వందల 65 మంది బలయ్యారు. మరో 19 వందల 83 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య లక్షా 96 వేల 636కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల 774 యాక్టివ్ కేసులుండగా... 18 వేల 905 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 235 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్​ జిల్లాలో 101 కరోనా కేసులు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.