ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

.

author img

By

Published : Jun 9, 2020, 10:59 AM IST

top news
11 am ప్రధాన వార్తలు
  • సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

సినీ రంగ సమస్యలపై చర్చించటానికి ముఖ్యమంత్రి జగన్​తో టాలీవుడ్​ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మినహాయింపు ఇవ్వండి

చిన్న పాఠశాలలకు ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని చిల్డ్రన్స్‌ స్కూల్స్‌ అండ్‌ ట్యుటోరియల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేపటి డిమాండ్ ఈ రోజే అంచనా!

విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతుల్యత సాధించటానికి ఇంధన శాఖ సాఫ్ట్​వేర్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో ఉండే విద్యుత్తు డిమాండ్‌ను ముందే అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విద్యార్థులకు టీవీ పాఠాలు

ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. సందేహాల నివృత్తి కోసం వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​పై కరోనా పంజా

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అక్కడ కుటుంబ నియంత్రణ పాఠాలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలను జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తోంది బిహార్ ప్రభుత్వం. నిర్బంధ కేంద్రాలను విడిచి వెళ్లేటప్పుడు కండోమ్​లు, గర్భ నిరోధక మాత్రలను అందిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరంభంలో నష్టాలు.. వెంటనే లాభాలు

మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. కొద్దిసేపటికే లాభాల్లోకి వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డిమాండ్​లను తోసిపుచ్చిన ట్రంప్

జార్జ్​ ఫ్లాయిడ్ మరణంతో అమెరికన్ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని వస్తున్న డిమాండ్లను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. పోలీసుల వల్లనే నేరాల రేటు తగ్గిందని, వారు తమ ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత అథ్లెట్​పై నిషేధం?

భారత అథ్లెట్​ గోమతి మారిముత్తుపై నాలుగేళ్లు నిషేధం పడనున్నట్లు సమాచారం. తాజాగా డోపింగ్‌లో శాంపిల్​-బి పాజిటివ్​గా తేలడమే కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అక్షయ్ కుమార్ లండన్ వెళ్తున్నారా!

కరోనా లాక్​డౌన్​ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన నటుడిగా ఘనత సాధించిన అక్షయ్​.. ప్రస్తుతం తన కొత్త సినిమా 'బెల్​ బాటమ్​' షూటింగ్​కు సన్నాహాలు చేస్తున్నారు. లండన్​లో జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

సినీ రంగ సమస్యలపై చర్చించటానికి ముఖ్యమంత్రి జగన్​తో టాలీవుడ్​ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మినహాయింపు ఇవ్వండి

చిన్న పాఠశాలలకు ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని చిల్డ్రన్స్‌ స్కూల్స్‌ అండ్‌ ట్యుటోరియల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేపటి డిమాండ్ ఈ రోజే అంచనా!

విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతుల్యత సాధించటానికి ఇంధన శాఖ సాఫ్ట్​వేర్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో ఉండే విద్యుత్తు డిమాండ్‌ను ముందే అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విద్యార్థులకు టీవీ పాఠాలు

ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. సందేహాల నివృత్తి కోసం వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​పై కరోనా పంజా

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అక్కడ కుటుంబ నియంత్రణ పాఠాలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలను జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తోంది బిహార్ ప్రభుత్వం. నిర్బంధ కేంద్రాలను విడిచి వెళ్లేటప్పుడు కండోమ్​లు, గర్భ నిరోధక మాత్రలను అందిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరంభంలో నష్టాలు.. వెంటనే లాభాలు

మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. కొద్దిసేపటికే లాభాల్లోకి వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డిమాండ్​లను తోసిపుచ్చిన ట్రంప్

జార్జ్​ ఫ్లాయిడ్ మరణంతో అమెరికన్ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని వస్తున్న డిమాండ్లను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. పోలీసుల వల్లనే నేరాల రేటు తగ్గిందని, వారు తమ ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత అథ్లెట్​పై నిషేధం?

భారత అథ్లెట్​ గోమతి మారిముత్తుపై నాలుగేళ్లు నిషేధం పడనున్నట్లు సమాచారం. తాజాగా డోపింగ్‌లో శాంపిల్​-బి పాజిటివ్​గా తేలడమే కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అక్షయ్ కుమార్ లండన్ వెళ్తున్నారా!

కరోనా లాక్​డౌన్​ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన నటుడిగా ఘనత సాధించిన అక్షయ్​.. ప్రస్తుతం తన కొత్త సినిమా 'బెల్​ బాటమ్​' షూటింగ్​కు సన్నాహాలు చేస్తున్నారు. లండన్​లో జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.