ETV Bharat / city

24 గంటలు.. 10,418 కేసులు.. 74 మరణాలు

author img

By

Published : Sep 9, 2020, 6:33 PM IST

Updated : Sep 9, 2020, 7:04 PM IST

24 గంటలు.. 10,418 కేసులు.. 74 మరణాలు
24 గంటలు.. 10,418 కేసులు.. 74 మరణాలు

18:28 September 09

రాష్ట్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ... చాపకింద నీరులా కొవిడ్ విస్తరిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. కరోనాతో ఇప్పటివరకు 4,634 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,27,512కు చేరింది.

10 thousand more corona cases reported in AP
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 5,27,512కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,634 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,607 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,271 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 71,692 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,08,762 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా మృతులు...

కడప జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతిచెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో చనిపోయారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. విజయనగరం జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనాతో ప్రాణాలు వదిలారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1271, పశ్చినగోదావరి జిల్లాలో 1134, నెల్లూరు జిల్లాలో 949, చిత్తూరు జిల్లాలో 887, అనంతపురం జిల్లాలో 801, కడప జిల్లాలో 785, గుంటూరు జిల్లాలో 707, శ్రీకాకుళం జిల్లాలో 660 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్

18:28 September 09

రాష్ట్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ... చాపకింద నీరులా కొవిడ్ విస్తరిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. కరోనాతో ఇప్పటివరకు 4,634 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,27,512కు చేరింది.

10 thousand more corona cases reported in AP
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 5,27,512కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,634 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,607 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,271 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 71,692 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,08,762 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా మృతులు...

కడప జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతిచెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో చనిపోయారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. విజయనగరం జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనాతో ప్రాణాలు వదిలారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1271, పశ్చినగోదావరి జిల్లాలో 1134, నెల్లూరు జిల్లాలో 949, చిత్తూరు జిల్లాలో 887, అనంతపురం జిల్లాలో 801, కడప జిల్లాలో 785, గుంటూరు జిల్లాలో 707, శ్రీకాకుళం జిల్లాలో 660 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్

Last Updated : Sep 9, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.