ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో.. బంగారం, వెండి ధరలు ఎంతంటే?

author img

By

Published : Jul 8, 2022, 11:02 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold price today
బంగారం ధరలు

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.20 పెరిగి.. ప్రస్తుతం రూ.52,480 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.175 తగ్గి రూ.58,175 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,480గా ఉంది. కిలో వెండి ధర రూ.58,175 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,480 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,175గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,175 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,175వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,742 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.20 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
రూపాయి విలువ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మరోసారి క్షీణించింది. డాలర్​తో పోలిస్తే.. శుక్రవారం 12 పైసలు కోల్పోయి రూ.79.25 వద్ద ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఓ బిట్​కాయిన్ రూ.17,58,900 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,58,900
ఇథీరియం రూ.1,00,000
టెథర్ రూ.80.44
బినాన్స్​ కాయిన్ రూ.19,283
యూఎస్​డీ కాయిన్ రూ.81.19

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 262 పాయింట్ల లాభంతో.. 54.440 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 72 పాయింట్లు ఎగబాకి.. 16,205 వద్ద కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్​ ఫైనాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి: స్టాక్​ మార్కెట్లలో లాభాలు రావాలా? ఈ వ్యూహాలను పాటిస్తున్నారా మరి!

'రోజుకు 10 లక్షల స్పామ్​​ అకౌంట్లు తొలగిస్తున్నాం​'​

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.20 పెరిగి.. ప్రస్తుతం రూ.52,480 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.175 తగ్గి రూ.58,175 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,480గా ఉంది. కిలో వెండి ధర రూ.58,175 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,480 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,175గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,175 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,175వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,742 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.20 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
రూపాయి విలువ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మరోసారి క్షీణించింది. డాలర్​తో పోలిస్తే.. శుక్రవారం 12 పైసలు కోల్పోయి రూ.79.25 వద్ద ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఓ బిట్​కాయిన్ రూ.17,58,900 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,58,900
ఇథీరియం రూ.1,00,000
టెథర్ రూ.80.44
బినాన్స్​ కాయిన్ రూ.19,283
యూఎస్​డీ కాయిన్ రూ.81.19

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 262 పాయింట్ల లాభంతో.. 54.440 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 72 పాయింట్లు ఎగబాకి.. 16,205 వద్ద కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్​ ఫైనాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి: స్టాక్​ మార్కెట్లలో లాభాలు రావాలా? ఈ వ్యూహాలను పాటిస్తున్నారా మరి!

'రోజుకు 10 లక్షల స్పామ్​​ అకౌంట్లు తొలగిస్తున్నాం​'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.