ETV Bharat / briefs

శ్రీకాకుళం జిల్లా పలాసలో విజిలెన్స్ సోదాలు - శ్రీకాకుళం జిల్లా పలాసలో విజిలెన్స్ సోదాలు.

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు.

పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
author img

By

Published : May 8, 2019, 9:54 AM IST

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఆ సంఘం సభ్యురాలు లక్ష్మి ప్రధాన్ భర్త శ్రీకాంత్ ప్రధాన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఈఈ సత్యనారాయణతో కూడిన బృందం పలు చోట్ల తనిఖీలు చేపట్టింది.

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఆ సంఘం సభ్యురాలు లక్ష్మి ప్రధాన్ భర్త శ్రీకాంత్ ప్రధాన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఈఈ సత్యనారాయణతో కూడిన బృందం పలు చోట్ల తనిఖీలు చేపట్టింది.

శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

ఇవీ చదవండి

మిర్చి బస్తాల దొంగలు అరెస్టు

Vskp Eenadu dilleswaraa rao Railway station పోనీ తుఫాన్ ప్రభావం విశాఖపట్నంలో రైల్వే ప్రయాణికులను వేయటంలేదు. ఇప్పటికే పలు రైళ్లు రద్దు కొనసాగుతుండటంతో పాటు మరి కొన్నింటి గమ్యస్థానాలను కుదింపు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అరకొర రాకపోకలు సాగిస్తున్నా పలు రైలుకిక్కురుస్తున్నాయి. చెన్నై నుంచి హౌరా వెళ్లేందుకు విశాఖ పట్నం వచ్చిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ భోగిలు సైతం కిక్కిరిసి పోవటంతో విశాఖలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకవైపు చేతిలో కన్ఫామ్ టికెట్లు ఉన్నప్పటికీ కూడా రైలు ఎక్కే అవకాశం లేకపోవడంతో ప్లాట్పాంపై కాలం వెల్ల తీశారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకున్న పలువురు టిక్కెట్ తనిఖీ అధికారులు అపరాధ రుసుం విధించి రిజర్వేషన్ భోగిలు ఎక్కేందుకు అవకాశం కల్పించడంతో మరింత తీవ్రంగా కిక్కిరిసిపోయాయి దీంతో రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నవారు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది విషయం తెలుసుకున్న ఆర్ పి ఎఫ్ పోలీసులు విశాఖ రైల్వేస్టేషన్లో ఆ బోగీలు ఖాళీ చేయించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో పలువురు ప్రయాణీకులు రైలు ఎక్కలేక స్టేషన్ లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.