ETV Bharat / briefs

రైలును ఢీకొట్టిన ట్రాక్టర్

రైల్వే ట్రాక్​ పనులకై ట్రాక్టర్లో ఇసుకను తీసుకొస్తుండగా ప్లాట్​ఫాంపై ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం కర్నూలు జిల్లా ఆదోని రైల్వేస్టేషన్​లో జరిగింది.

author img

By

Published : Jun 12, 2019, 6:18 AM IST

రైలును ఢీకొట్టిన ట్రాక్టరు

కర్నూలు జిల్లా ఆదోనిలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పనుల నిమిత్తం ట్రాక్టర్లో ఇసుకను తీసుకొని వస్తోన్నప్పుడు ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న రైలును ట్రాక్టర్ ఢీకొట్టింది. రైలు ఆగి ఉన్నందున పెను ప్రమాదం తప్పింది.

రైలును ఢీకొట్టిన ట్రాక్టరు

కర్నూలు జిల్లా ఆదోనిలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పనుల నిమిత్తం ట్రాక్టర్లో ఇసుకను తీసుకొని వస్తోన్నప్పుడు ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న రైలును ట్రాక్టర్ ఢీకొట్టింది. రైలు ఆగి ఉన్నందున పెను ప్రమాదం తప్పింది.

రైలును ఢీకొట్టిన ట్రాక్టరు

ఇదీ చదవండీ :

జగన్​తో రాజకీయ చర్చ జరగలేదు: జీవీఎల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.