ETV Bharat / briefs

దాడులపై డీజీపీకి తెదేపా నేతల ఫిర్యాదు

రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేతలు ఆరోపించారు. తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులను నిరోధించాలని డీజీపీ గౌతం సవాంగ్​కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలోనూ తెదేపా నేతలపై దాడులు జరగుతున్నాయన్నారు. పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

author img

By

Published : Jul 1, 2019, 3:41 PM IST

మా శ్రేణులపై దాడులను అడ్డుకోండి : తెదేపా నేతలు
మా శ్రేణులపై దాడులను అడ్డుకోండి : తెదేపా నేతలు
అమరావతిలో డీజీపీ గౌతం సవాంగ్​ను తెదేపా నేతలు కలిశారు. చినరాజప్ప, సోమిరెడ్డి నేతృత్వంలో డీజీపీని కలిసిన తెదేపా నేతలు...ఎన్నికల ఫలితాల తర్వాత తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు జరిగిన 140 దాడుల్లో ఆరుగురు హత్యకు గురయ్యారని తెదేపా నేతల తెలిపారు. 80 భౌతిక దాడులు జరిగాయని వివరాలను డీజీపీకి అందించారు. రాష్ట్రంలో 54 చోట్ల తెదేపా ఆస్తులను విధ్వంసం చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పద్మ, అలివేలమ్మపై దాడికి వైకాపా నేతలే కారణమంటూ సవాంగ్​కు ఆధారాలు అందజేశారు.

ఫిర్యాదు అనంతరం మాట్లాడిన నేతలు...వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా శ్రేణులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలోనూ గొడవలు పెడుతున్నారన్నారు. దుర్మార్గమైన చర్యలను ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా...తెదేపా కార్యకర్తలకు రక్షణ ఇవ్వలేమని పోలీసులు చెప్పడం దారుణమని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికీ రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేమన్న హోంమంత్రి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి : విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

మా శ్రేణులపై దాడులను అడ్డుకోండి : తెదేపా నేతలు
అమరావతిలో డీజీపీ గౌతం సవాంగ్​ను తెదేపా నేతలు కలిశారు. చినరాజప్ప, సోమిరెడ్డి నేతృత్వంలో డీజీపీని కలిసిన తెదేపా నేతలు...ఎన్నికల ఫలితాల తర్వాత తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు జరిగిన 140 దాడుల్లో ఆరుగురు హత్యకు గురయ్యారని తెదేపా నేతల తెలిపారు. 80 భౌతిక దాడులు జరిగాయని వివరాలను డీజీపీకి అందించారు. రాష్ట్రంలో 54 చోట్ల తెదేపా ఆస్తులను విధ్వంసం చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పద్మ, అలివేలమ్మపై దాడికి వైకాపా నేతలే కారణమంటూ సవాంగ్​కు ఆధారాలు అందజేశారు.

ఫిర్యాదు అనంతరం మాట్లాడిన నేతలు...వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా శ్రేణులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలోనూ గొడవలు పెడుతున్నారన్నారు. దుర్మార్గమైన చర్యలను ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా...తెదేపా కార్యకర్తలకు రక్షణ ఇవ్వలేమని పోలీసులు చెప్పడం దారుణమని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికీ రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేమన్న హోంమంత్రి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి : విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

Intro:ap_vzm_36_01_vutchita_vyadyam_avb_ap10085 నోట్ సార్ ర్ ఈ రోజు 36వ ఫైల్ కి అదనపు విజువల్స్ బైట్స్


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం సార్ ర్ ఈ రోజు 36వ పైకి అదనపు బైట్స్ విజువల్స్


Conclusion:డాక్టర్ కె వి రామారావు మాట్లాడుతున్న రామారావు రోగులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.